బంగ్లా ప్రధాని వచ్చిన వేళ: ప్రోటోకాల్ పక్కనపెట్టి మోడీ ఇలా!..
దాదాపు ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్కు చెందిన ప్రధాని ఇండియాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. శనివారం నాడు ప్రధాని మోడీ బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో భేటీ అవనున్నారు.
న్యూఢిల్లీ: రోడ్డుపై ఎవరైనా వీఐపీ వెళ్తున్నారంటే ట్రాఫిక్ పోలీసులు చాలాసేపు వాహనాలను నిలిపివేస్తారు. అలాంటిది ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ తన ప్రోటోకాల్ పక్కనబెట్టి సాధారణ మార్గంలోనే ప్రయాణించారు. ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్కు చెందిన ప్రధాని ఇండియాలో అడుగుపెడుతున్న నేపథ్యంలో.. స్వాగతం పలకడానికి వెళ్లిన మోడీ ఈవిధంగా వ్యవహరించారు.
సాధారణంగా అయితే ప్రధాని కాన్వాయ్ రెండు మూడు కి.మీ దూరం ఉండగానే పోలీసులు ట్రాఫిక్ ను నిలిపివేస్తారు. కానీ ప్రోటోకాల్ పక్కనబెట్టి మరీ ప్రధాని మోడీ సాధారణంగా ప్రయాణించడం హాట్ టాపిక్ గా మారింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో బంగ్లా ప్రధానికి ఆయన స్వాగతం పలికారు. కాగా, నాలుగు రోజుల పర్యటన కోసం బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఇండియాలో అడుగుపెట్టారు.
దాదాపు ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్కు చెందిన ప్రధాని ఇండియాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. శనివారం నాడు ప్రధాని మోడీ బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో భేటీ అవనున్నారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. బంగ్లా ప్రధానితో భేటీలో భాగంగా ఆ దేశానికి భారత్ దాదాపు 500మిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ప్రకటించే అవకాశం ఉంది.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications