డాక్టరేట్ తిరస్కరించిన మోడీ, 'బుల్లెట్ రైలుకి టైంకాదు'
వారణాసి: ప్రముఖ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బిహెచ్యు) ప్రతిపాదించిన గౌరవ డాక్టరేట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరస్కరించారు. ఇలాంటి పట్టాలను స్వీరించకూడదనే తన విధానంలో భాగంగానే ప్రధాని దీనిని తిరస్కరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న స్నాతకోత్సవానికి బిహెచ్యు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ప్రధాని స్నాతకోత్సవానికి హాజరవుతారని, అయితే గౌరవ డాక్టరేట్ను మాత్రం స్వీకరించబోరని అధికారులు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

బుల్లెట్ రైలుకు ఇది సమయం కాదు: శ్రీధరన్
దేశంలో బుల్లెట్ రైలుకు ఇది సరైన సమయం కాదని, దానికి బదులు భారత రైల్వేలో సౌకర్యాలను మెరుగుపరచాలని ఢిల్లీ మెట్రో మాజీ ప్రధానాధికారి శ్రీధరన్ పేర్కొన్నారు. గురువారం నాగ్పూర్లో ఒక వేడుకకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది నుంచి పదేళ్ల అనంతరం బుల్లెట్ రైళ్లు అవసరమవుతాయన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications