ప్రజాస్వామ్యంపై ప్రధాని మోడీకి నమ్మకం లేదు.. కాంగ్రెస్ నేత ధ్వజం
ఢిల్లీ : లోక్సభ ఎన్నికల సమరంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వార్ ముదురుతోంది. మాటల దాడికి దిగుతూ ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు సంధిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ఢిల్లీ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ నేతలు ప్రధానంగా మోడీని టార్గెట్ చేస్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా మోడీపై ఆరోపణలు గుప్పించారు. అసలు ఆయనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదంటూ విరుచుకుపడ్డారు.

ఇటీవల విపక్షాలను ఉద్దేశించి మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఓటమి పాలయ్యాక ప్రజల తీర్పు గౌరవించని విపక్షాలు.. ఈవీఎంలపైకి నెట్టి తప్పించుకుంటాయని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై గరమవుతున్న హస్తం గూటి నేతలు మోడీకి దీటుగా సమాధానం చెబుతున్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనివారే.. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన కామెంట్స్ చేస్తారని ఎద్దేవా చేశారు రణ్దీప్ సుర్జేవాలా.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications