వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజాస్వామ్యంపై ప్రధాని మోడీకి నమ్మకం లేదు.. కాంగ్రెస్ నేత ధ్వజం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల సమరంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వార్ ముదురుతోంది. మాటల దాడికి దిగుతూ ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు సంధిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ఢిల్లీ పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ నేతలు ప్రధానంగా మోడీని టార్గెట్ చేస్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా మోడీపై ఆరోపణలు గుప్పించారు. అసలు ఆయనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదంటూ విరుచుకుపడ్డారు.

pm narendra modi has no trust on democracy says congress leade

మోడీ వైపు గనక వేలు చూపిస్తే.. కోసి చేతిలో పెడతాం..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలుమోడీ వైపు గనక వేలు చూపిస్తే.. కోసి చేతిలో పెడతాం..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

ఇటీవల విపక్షాలను ఉద్దేశించి మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఓటమి పాలయ్యాక ప్రజల తీర్పు గౌరవించని విపక్షాలు.. ఈవీఎంలపైకి నెట్టి తప్పించుకుంటాయని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలపై గరమవుతున్న హస్తం గూటి నేతలు మోడీకి దీటుగా సమాధానం చెబుతున్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనివారే.. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన కామెంట్స్ చేస్తారని ఎద్దేవా చేశారు రణ్‌దీప్‌ సుర్జేవాలా.

English summary
Congress Spokes Person Randeep Surjewala allegated the PM Narendra Modi as he has no trust on Democracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X