దేశానికే స్ఫూర్తి: మర్యం సిద్ధిఖీని అభినందించిన మోడీ
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో నిర్వహించిన భగవద్గీత ఛాపియన్ లీగ్ విజేత, ముంబైకి చెందిన మర్యం అసిఫ్ సిద్దిఖీని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఆమె దేశానికే స్ఫూర్తిగా నిలిచారని ప్రధాని ప్రశంసించారు.
ప్రధానమంత్రి కార్యాలయంలో నరేంద్ర మోడీని గురువారం తల్లిదండ్రులతో కలిసి సిద్దిఖీ కలిశారు. ఈ సందర్భంగా 12 ఏళ్ల చిన్నారిని.. మోడీ ప్రత్యేకంగా అభినందించారు. వివిధ మతాలకు చెందిన ఐదు పుస్తకాలను ఆమెకు బహూకరించారు.

సర్వమతసారాన్ని గ్రహించిన సిద్ధిఖీ దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని ప్రధాని అభినందించారు. ‘నా చిన్నారి స్నేహితురాలు మర్యంను కలిశాను. వివిధ మతాల గురించి తెలుసుకోవటంలో దేశానికే ఈమె ఆదర్శం.' అని మోడీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
Met my young friend, Maryam Asif Siddiqui, winner of Bhagavad Gita Champion League organised by ISKCON. pic.twitter.com/tqDSHHmPUn
— Narendra Modi (@narendramodi) June 18, 2015 ఈ సందర్భంగా ఆసిఫ్ సిద్దిఖీ.. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఆర్ఎఫ్), స్వచ్ఛ భారత్ అభియాన్కు వేర్వేరుగా రూ. 11 వేలు విరాళంగా ఇచ్చారు. మర్యం వెంట ఆమె తల్లిదండ్రులు అసిఫ్ నజీమ్ సిద్దిఖీ, పర్హాన్ అసిఫ్ సిద్దిఖీలు ఉన్నారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications