పరారైన ఆర్థిక నేరగాళ్ల చట్టం: నీరవ్ మోడీ, ఛోక్సీ, మాల్యాలకు సమన్లు జారీ
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)కు రూ.14వేల కోట్లకు పైగా రుణాలు ఎగ్గొట్టి పెట్టి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, ఆయన మేనమామ మెహుల్ ఛోక్సీకి పీఎమ్ఎల్ఏ కోర్టు పరారైన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద సమన్లు పంపింది.
సెప్టెంబర్ 25,26 తేదీల్లో హాజరు కావాలని సూచించింది. వారిద్దరినీ పరారైన ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించాలని, రూ. 3,500 కోట్ల ఆస్తులు జప్తు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు వేరు వేరు పిటిషన్లు పీఎమ్ఎల్ఏ కోర్టులో దాఖలు చేయడంతో సమన్లు పంపింది.

పరారైన ఆర్థిక నేరగాళ్ల చట్టాన్ని జులై 19న లోక్సభ, 25న రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే. రూ.9000 కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా వ్యవహారంలోనూ ఈడీ ఇదేవిధంగా పీఎమ్ఎల్ఏ కోర్టును ఆశ్రయించగా ఆగస్టు 27న హాజరు కావాలని ఆయనకు సమన్లు జారీ చేసింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications