వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నమ్మకు మరో షాక్: శశికళపై కిడ్నాప్ కేసు, ఎమ్మెల్యే ఫిర్యాదు

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ పైన కిడ్నాప్ కేసు నమోదయింది. ఆమెతో పాటు అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా చిన్నమ్మ ఎంపిక చేసిన పళని స్వామి పైన కూడా కేసు నమోదయింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ పైన కిడ్నాప్ కేసు నమోదయింది. ఆమెతో పాటు అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా చిన్నమ్మ ఎంపిక చేసిన పళని స్వామి పైన కూడా కేసు నమోదయింది.

<strong>తాత్కాలికం, సంతోషంగా ఉంది: శశికళ కంటతడి, రివ్యూ కోరినా.. షాక్ తప్పదా?</strong>తాత్కాలికం, సంతోషంగా ఉంది: శశికళ కంటతడి, రివ్యూ కోరినా.. షాక్ తప్పదా?

తనను బలవంతంగా ఎత్తుకు వెళ్లారని దక్షిణ మధురై ఎమ్మెల్యే శరవణన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోల్డెన్ బే రిసార్టు నుంచి చివరి నిమిషంలో పారిపోయి వచ్చానని ఆయన చెప్పారు. ఆయన ఫిర్యాదుతో కువత్తూరు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

Police filed case against Sasikala and Edapaadi Palanisamy on MLAs Kidnapping issue

మద్దతు ఇవ్వకపోతే చంపుతామని శశికళ బెదిరించారని ఆ తరవాత శరవనణ్ ఆరోపించారు. ఆయన డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. మద్దతు ఇవ్వకుంటే చంపుతామని అంటున్నారని, రక్షణ కల్పించాలని ఆయన కోరారు. కాగా, శరవణన్ మొదట శశికళ వర్గంలో ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని వచ్చారు.

English summary
Kuvathur police today filed case against Sasikala and Edapaadi Palanisamy on MLAs Kidnapping issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X