ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మైనర్ బాలికపై అత్యాచారం
ముంబై: మహారాష్ట్రలోని నాగ్ పూర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ గది నెంబర్ 320 లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎమ్మెల్యే క్వార్టర్స్ భద్రత అంశం మరోసారి తెరమీదికి వచ్చింది.
బాధిత బాలిక ఓ నగల షాపులో పనిచేస్తోంది. ఆ షాపు యజమాని మాయమాటలు చెప్పి ఆ బాలికను ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని గది నెంబర్ 320లోకి తీసుకెళ్ళి అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఈ ఘటనలో షాపు యజమాని మనోజ్ భగత్ , రజత్ మదరేలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆ క్వార్టర్స్ లో కార్యకర్తలు మిహనా ఎమ్మెల్యేలు నివాసముండరు సాధారణంగా వాటిలో చాలావరకు ఖాళీగానే ఉంటాయి.
దీన్ని
ఆసరాగా
చేసుకొని
మనోజ్
ఆ
బాలికను
తీసుకొని
వెళ్ళిఉండవచ్చని
అనుమానిస్తున్నారు.
ఎమ్మెల్యే
క్వార్టర్స్
లో
పోలీసు
బందోబస్తు
ఉంటుంది.
ఇలాంటి
సందర్భంలో
ఈ
అత్యాచారం
ఎలా
జరిగిందనే
విషయం
అంతుచిక్కడం
లేదు.
శివసేన
నాయకురాలు
నీలమ్
గోర్హే
ఈ
సంఘటనను
తీవ్రంగా
పరిగణించారు.
ఈ
ఘటనకు
బాధ్యులైన
వారిపై
కఠినంగా
శిక్షించాలని
ఆమె
డిమాండ్
చేశారు.