ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
చట్టంలో పొందుపర్చిన అంశాలు అమలు అయ్యేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. పొంగులేటి తరఫున ఆయన న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఇందులో ప్రతివాదులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, కేంద్ర ఆర్థిక, హోంశాఖ, మానవ వనరుల అభివృద్ధి, జలవనరుల శాఖలను చేర్చారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం.. కాపీని ప్రతివాదులకు ఇవ్వాలని తెలిపి తదిపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications