ఏపీలో సక్సెస్తో టీఎంసీతో కలిసిన పీకేకు బీజేపీ కౌంటర్.. ఆయన స్కూల్ కు అమిత్ షా ప్రిన్సిపల్!
రాజకీయ వ్యుహకర్తగా ప్రశాంత్ కిషోర్ను బెంగాల్ ముఖ్యమంత్రి ,తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, అయిన మమతా బెనర్జీ నియమించుకున్ననేపథ్యంలో ఆయనపై పలు విమర్శలు చెలరేగుతున్నాయి. కాగా రానున్న ఎన్నికల్లో మమతా బెనర్జీ లాంటీ నేతలు వ్యుహకర్తలను నియమించుకోవడంతో దేశవ్యాప్త చర్చకు తెరలేపింది. ఈనేపథ్యంలోనే బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్వర్గీయ స్పందించారు. ప్రశాంత్ కిషోర్ ప్రతి రాజకీయ వ్యుహాన్ని బీజేపీ చీఫ్ అమిత్ షా వద్ద నేర్చుకున్నారని అన్నారు..
ఈనేపథ్యంలోనే రాజకీయ కళాశాలలో బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రిన్సిపల్ అయితే... ప్రశాంత్ కిషోర్ ఓ స్టూడెంట్ అని అభివర్ణించారు. దీంతో అమిత్ షా ను మించిన వ్యుహకర్త ఎవరు లేరని అన్నారు.కాగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయ వ్యుహాలు తెలియకనే ఇతర వ్యుహకర్తను నియమించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటీ పరిస్థితుల్లో రాష్ట్ర్రానికి సిఎంగా ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు.కాగా ప్రజలు మమతా బెనర్జీకి సంబంధించిన విషయాలను ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని అన్నారు.

ఇక ప్రశాంత్ కిషోర్ 2014లో ప్రధాని మోడికి 2015లో బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో పాటు 2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ వ్యుహకర్తగా ఉన్నారు. కాగా ప్రశాంత్ కిషోర్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయు తీర్థం పుచ్చుకున్నారు.
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications