విషయం చెప్పింది: ప్రత్యూష చివరి ఫోన్ ప్రియుడికే
ముంబై: ముంబై: ఇరవై ఐదు రోజుల క్రితం 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. తాజాగా, ఆమె చివరి ఫోన్ కాల్కు సంబంధించి అంశాలు వెలుగు చూశాయి. ఇది మూడు నిమిషాల నిడివి ఉన్నట్లుగా తెలుస్తోంది.
సమాచారం మేరకు... జస్టిస్ మృదులా భత్కార్ మూడు నిమిషాల నిడవి గల ఆ ఆడియో రికార్డింగును వినున్నారని తెలుస్తోంది. ప్రత్యూష ఈ చివరి ఫోన్ కాల్ తన ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్కు చేసింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె చేసిన చివరి ఫోన్ కాల్ ఇదే.
ప్రత్యూష తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్కు ఫోన్ ద్వారా చెప్పిందని తెలుస్తోంది. చివరి ఫోన్ కాల్ రికార్డింగులో ఈ విషయం ఉన్నట్లుగా తెలుస్తోంది.

కాగా, ఆమె ఆత్మహత్యకు ముందు 135 ఎంజీ ఆల్కాహాల్ తీసుకుందని తుది మెడికల్ రిపోర్టులో ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది యావరేజ్ కంటే చాలా ఎక్కువ (ఆల్కాహాల్) తీసుకోవడమేనని చెబుతున్నారు. ఇంత మొత్తంలో ఆల్కాహాల్ తీసుకుంటే ఆ వ్యక్తి లేదా ఆ మహిళ తన ఆదీనంలో తాను ఉండరు.
ఆత్మహత్యకు ముందు ఆమె ఆల్కాహాల్ తీసుకున్నదని తెలిసినందున, అది కూడా పరిమితిని మించి తీసుకున్నదని తెలిసినందున... ఆత్మహత్య చేసుకునే సమయానికి ప్రత్యూష కూడా తన ఆదీనంలో తాను లేదని తెలుస్తోందని అంటున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications