ఆమెతో వెళ్లినందుకు గర్వంగా ఉంది : ప్రియాంక గాంధీ
ఫతేపూర్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. యూపీపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఆమె.. సుడిగాలి పర్యటనలో ప్రజలతో మమేకమవుతున్నారు. సోమవారం ఉత్తర్ప్రదేశ్లోని ఫతేపూర్ సిక్రి నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆమె చాపర్లో వెళ్లారు. అయితే ఆ చాపర్ను మహిళా పైలెట్ నడుపుతుండటం చూసి ప్రియాంక ఆశ్చర్యపోయారు.

హెలికాప్టర్ నడుపుతున్న మహిళా పైలెట్తో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ మహిళ నడిపిన చాపర్లో ప్రయాణించడం గర్వంగా ఉందని ప్రియాంక ట్విట్టర్లో ట్వీట్ చేయడంతో అది వైరల్ అయింది. రాజకీయ అరంగేట్రం నుంచి ప్రియాంక ఎన్నికల ప్రచారంలో మహిళా సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తుండటం విశేషం.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications