నెట్లో కేంద్రమంత్రి కునుకు!, గడ్కరీకి తప్పిన ప్రమాదం
తిరువనంతపురం: జూన్ 21వ తేదీన యోగా డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యోగా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, ప్రముఖులు అందరు పాల్గొన్నారు. కేంద్రమంత్రి సురేష్ ప్రభు కేరళలో యోగా డేలో పాల్గొన్నారు.
సురేష్ ప్రభు శవాసనం వేసిన ఫోటో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆయన శవాసనం వేసిన సమయంలో కాస్త కునుకు తీసినట్లుగా ఉంది. ఓ వాలంటీర్ వచ్చి లేపాక సురేష్ ప్రభువు శవాసనం నుండి లేచారు. దీనిని ఇంటర్నెట్లో చాలామంది చూస్తున్నారు.

డీఎండీకే నేత, నటుడు విజయకాంత్కు చెందిన యోగా వీడియో కూడా ఇంటర్నెట్లో కనువిందు చేస్తోంది. కాగా, యోగా డే అనంతరం తర్వాత రోజు సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నేత శశిథరూర్.. సురేష్ ప్రభు యోగా పైన ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.
#InternationalDayofYoga inaugurator in Kerala, Railway Minister Mr. Suresh Prabhu slept while doing Yoga :D :D pic.twitter.com/M543mndLmT
— Leons Peter (@leonspeter) June 22, 2015 నితిన్ గడ్కరీకి తప్పిన ముప్పు
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా కార్పెట్లు తగిలాయి. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రమాదం తప్పింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications