ఇంత ఘోరమా: రేఖ, సచిన్లపై రాజీవ్ శుక్లా ఫైర్
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఏం చేస్తున్నాడనేది ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూనే ఉంటుంది. కానీ ఐపియల్ మాజీ చీఫ్, కాంగ్రెసు అధికార ప్రతినిధి రాజీవ్ శుక్లా నుంచి సచిన్ టెండూల్కర్ విమర్శలను ఊహించి ఉండకపోవచ్చు.
రాజ్యసభ సమావేశాలకు సరిగా రాకపోవడంపై సచిన్ టెండూల్కర్ మీద, సినీ తార రేఖ మీద రాజీవ్ శుక్లా మండిపడ్డారు. పార్లమెంటుకు సరిగా రాలేనప్పుడు రాజ్యసభ సభ్యత్వాలను ఎందుకు అంగీకరించాలని రాజీవ్ శుక్లా ప్రశ్నించినట్లు ఓ న్యూస్ చానెల్ వ్యాఖ్యానించింది.

తాను గత వారం సచిన్ టెండూల్కర్తో మాట్లాడానని, సభకు రావాలని అడిగానని, వస్తానని సచిన్ టెండూల్కర్ చెప్పారని రాజీవ్ శుక్లా వివరించారు. సచిన్ టెండూల్కర్, రేఖ సభకు వస్తారని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే సమావేశాలకు తప్పకుండా హాజరవుతానని టెండూల్కర్ చెప్పినట్లు ఆయన తెలిపారు.
ఈ సమావేశాల్లో సచిన్ టెండూల్కర్ హాజరు కేవలం ఐదు శాతం మాత్రమే. సచిన్ టెండూల్కర్ గత రెండు నెలలుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు గానీ పార్లమెంటు సమావేశాలకు మాత్రం సరిగా హాజరు కావడం లేదు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications