శబరిమల ఘటనపై వినూత్న నిరసన.. సగం మీసం తీసేసిన వైనం
తిరువనంతపురం : శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయ్యప్ప భక్తుల ఆందోళనలతో పాటు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రోడ్డెక్కారు. ఒక కేరళలోనే కాక దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈక్రమంలో తిరువనంతపురం ప్రాంతానికి చెందిన రాజేశ్ అనే వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపారు. సగం మీసం తీసేసి వార్తల్లో నిలిచారు. ఇతను ఆర్ఎస్ఎస్ మద్దతుదారుడని తెలుస్తోంది.
ఇటీవలే సోషల్ మీడియాలో రాజేశ్ పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. అయ్యప్ప మాల ధరించి తలపై ఇరుముడి పెట్టుకున్నట్లు ఉన్న తనను పోలీస్ తన్నినట్లుగా ఫోటో క్రియేట్ చేశారు రాజేశ్. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సగం మీసం తీసేసిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More From
-
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!!












Click it and Unblock the Notifications