వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తీవ్రవాదుల నుంచి బెదిరింపు: బీజేపీ రామ్ మాధవ్కు వీఐపీ సెక్యురిటీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, పార్టీ త్రిపుర విభాగం ఇన్ఛార్జి సునీల్ దేవోదార్లకు కేంద్ర సాయుధ బలగాలు వీఐపీ భద్రత కల్పిస్తున్నాయి.
తీవ్రవాదుల నుంచి వీరికి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రామ్ మాధవ్కు వై ప్లస్ (Y+ భద్రత), దేవోదార్కు ఎక్స్ కేటగిరీ (X category) భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది.
చంద్రబాబు ఎదురుదాడి, మెట్టు దిగిన మోడీ- అమిత్ షా, రంగంలోకి రామ్మాధవ్
వీరిద్దరు ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించే సమయంలో నిత్యం సంరక్షిస్తూ ఉండాలని సీఆర్పీఎఫ్కు ఆదేశాలు జారీ చేశారు. రామ్ మాధవ్ ఈశాన్య రాష్ట్రాల ఇంచార్జిగా కూడా ఉన్నారు.
Comments
English summary
BJP general secretary Ram Madhav and its Tripura in-charge Sunil Deodhar have been accorded VIP security cover of central paramilitary commandos in view of threats from insurgents during the polls.
Story first published: Wednesday, February 28, 2018, 16:34 [IST]