తీవ్రవాదుల నుంచి బెదిరింపు: బీజేపీ రామ్ మాధవ్కు వీఐపీ సెక్యురిటీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, పార్టీ త్రిపుర విభాగం ఇన్ఛార్జి సునీల్ దేవోదార్లకు కేంద్ర సాయుధ బలగాలు వీఐపీ భద్రత కల్పిస్తున్నాయి.
తీవ్రవాదుల నుంచి వీరికి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో రామ్ మాధవ్కు వై ప్లస్ (Y+ భద్రత), దేవోదార్కు ఎక్స్ కేటగిరీ (X category) భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది.

వీరిద్దరు ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించే సమయంలో నిత్యం సంరక్షిస్తూ ఉండాలని సీఆర్పీఎఫ్కు ఆదేశాలు జారీ చేశారు. రామ్ మాధవ్ ఈశాన్య రాష్ట్రాల ఇంచార్జిగా కూడా ఉన్నారు.
More From
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications