ఈ నెల 27న అయోధ్యకు సీఎం యోగి ఆదిత్యనాథ్?
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో పలు సంస్కరణలు చేపడుతూ దూసుకెళ్తున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టి వారం కూడా కాకుండానే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో పలు సంస్కరణలు చేపడుతూ దూసుకెళ్తున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టి వారం కూడా కాకుండానే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 27న ఆయన అయోధ్యలో పర్యటించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేపట్టినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఫైజాబాద్ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. అయోధ్యలో సీఎం యోగి ఆదిత్యనాథ్ నాలుగు ప్రదేశాలను సందర్శిస్తారని సమాచారం. అందులో రామ జన్మభూమి, హనుమాన్ గర్హి, కనక భవన్ ఉన్నాయి. తన పాత స్నేహితుడు హరిధామ్ పీఠానికి చెందిన రామ్ దినేశాచార్యను యోగి కలవనున్నారు.
More From
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications