వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ నెల 27న అయోధ్యకు సీఎం యోగి ఆదిత్యనాథ్?

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాలనలో పలు సంస్కరణలు చేపడుతూ దూసుకెళ్తున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టి వారం కూడా కాకుండానే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాలనలో పలు సంస్కరణలు చేపడుతూ దూసుకెళ్తున్నారు. పదవీ బాధ్యతలు చేపట్టి వారం కూడా కాకుండానే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 27న ఆయన అయోధ్యలో పర్యటించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేపట్టినట్లుగా తెలుస్తోంది.

yogi adityanath

ఇప్పటికే ఫైజాబాద్‌ జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. అయోధ్యలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నాలుగు ప్రదేశాలను సందర్శిస్తారని సమాచారం. అందులో రామ జన్మభూమి, హనుమాన్‌ గర్హి, కనక భవన్‌ ఉన్నాయి. తన పాత స్నేహితుడు హరిధామ్‌ పీఠానికి చెందిన రామ్‌ దినేశాచార్యను యోగి కలవనున్నారు.

English summary
The visit will take place a few days after Supreme Court suggested contesting parties in the Ram Mandir dispute to reach an amicable solution through dialogue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X