నిరాహార దీక్ష: మహిళ నాయకురాలి మృతి
ఉత్తరప్రదేశ్: తమ డిమాండ్ లు తీర్చాలని నిరాహారదీక్ష చేస్తున్న కార్మిక సంఘం మహిళ నాయకురాలు మరణించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని మహోలీలో నీరాహార దీక్ష చేస్తున్న అనేక మంది మహిళల మీద పోలీసులు కేసు నమోదు చేశారు.
మహోలీలో 17 సంవత్సరాల నుండి సుగర్ మిల్ మూతపడింది. ఈ మిల్ తెరిపించాలని చాల కాలం నుండి ఆందోళన చేస్తున్నారు. మిల్ దగ్గర సుమారు 30 మంది మహిళ కార్మికులు నిరాహారదీక్ష చేస్తున్నారు. స్థానిక కార్మిక సంఘాల నాయకులు వీరికి మద్దతు ఇస్తున్నారు.

ఇదే చోట కార్మిక సంఘం మహిళ నాయకురాలు రామ్ రాఠి (40) నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎండలు ఎక్కువ కావడం, వేడిగాలు తీవ్రత ఎక్కువ కావడంతో రామ్ రాఠి ఆరోగ్య పరిస్థితి విషమించింది. శుక్రవారం ఆమెను ఆసుపత్రికి తరలించారు.
అయితే చికిత్స విఫలమై రామ్ రాఠి మరణించారని వైద్యులు వెల్లడించారు. డీ హైడ్రేషన్ కారణంగా రామ్ రాఠి మరణించారని వైద్యులు దృవీకరించారు. ఎండలు ఎక్కువ అయ్యాయని, వేడిగాలుల తీవ్రత ఎక్కువ అయ్యిందని వెంటనే నిరాహార దీక్షను విరమించాలని మనవి చేసినా పట్టించుకోని కార్మికుల మీద కేసులు నమోదు చేశామని మహోలీ పోలీసులు తెలిపారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications