బాంబు పేల్చిన అనిల్ అంబానీ! టెలికాం రంగంలో 40 వేల ఉద్యోగాలు ఫట్!?
రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్ అనిల్ అంబానీ పెద్ద బాంబు పేల్చారు. టెలికం రంగంలో ఈ ఏడాది 40 వేల ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్ అనిల్ అంబానీ పెద్ద బాంబు పేల్చారు. టెలికం రంగంలో ఈ ఏడాది 40 వేల ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతేడాది ఈ రంగంలో 10 వేల ఉద్యోగాలు పోయానని తెలిపారు. పన్నుల కారణంగా టెలికం రంగంపై ప్రస్తుతం చాలా ఒత్తిడి ఉందన్నారు.

బ్యాంకు రుణాల మొత్తం రూ.2.8 లక్షల కోట్లకు చేరుకున్నట్టు అనిల్ అంబానీ తెలిపారు. జూలై 1 నుంచి అమలు కానున్న జీఎస్టీ విషయంలో మూడేళ్ల మారటోరియం ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.
ఇటీవల ఆర్కామ్ రేటింగ్ నేల చూపులు చూస్తుండడంపై విలేకరులు ప్రశ్నించగా స్పందించిన అనిల్ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications