రేఖ అమితాబ్ను, సచిన్ ఫ్యాన్స్ను: ఓట్లపై బిజెపి నేత

ర్యాలీలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేందుకు మాత్రమే సచిన్, రేఖల వంటి ఉపయోగపడతారని అభిప్రాయపడ్డారు. రేఖ అమితాబ్ బచ్చన్ను ప్రభావితం చేయవచ్చు, సచిన్ తన ఆటతో ఆకట్టుకోవచ్చు కానీ వారు కాంగ్రెసుకు ఓట్లు మాత్రం తెచ్చి పెట్టలేరన్నారు. అదే సమయంలో వారిద్దర్నీ అతను నైట్ ల్యాంప్తో పోల్చారు.
కాగా, అంతకుముందు కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ మాట్లాడుతూ... సచిన్, రేఖలు మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసు పార్టీ తరఫున పాల్గొంటారని చెప్పారు.
ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి.
More From
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications