రేఖ అమితాబ్ను, సచిన్ ఫ్యాన్స్ను: ఓట్లపై బిజెపి నేత

ర్యాలీలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేందుకు మాత్రమే సచిన్, రేఖల వంటి ఉపయోగపడతారని అభిప్రాయపడ్డారు. రేఖ అమితాబ్ బచ్చన్ను ప్రభావితం చేయవచ్చు, సచిన్ తన ఆటతో ఆకట్టుకోవచ్చు కానీ వారు కాంగ్రెసుకు ఓట్లు మాత్రం తెచ్చి పెట్టలేరన్నారు. అదే సమయంలో వారిద్దర్నీ అతను నైట్ ల్యాంప్తో పోల్చారు.
కాగా, అంతకుముందు కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ మాట్లాడుతూ... సచిన్, రేఖలు మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసు పార్టీ తరఫున పాల్గొంటారని చెప్పారు.
ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications