ముఖేశ్ బాటలోనే అనిల్.. రూ. 299కే అన్ లిమిటెడ్ డేటా, కాల్స్, ఎస్సెమ్మెస్!
అనిల్ అంబానీ సారధ్యంలో కొనసాగుతున్న ఆర్ కామ్ కొత్తగా ఓ వినూత్న ఆఫర్ ను ప్రవేశపెట్టింది. సంస్థ అధికారిక ట్వీట్ ప్రకారం.. రూ. 299 రెంటల్ ప్లాన్ పై లభించే ఈ పథకం కింద అపరిమిత డేటా, కాల్స్, టెక్ట్స్ మెసేజ
న్యూఢిల్లీ: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో చౌక ధరలతో కూడిన ఆకర్షణీయమైన ఆఫర్లతో టెలికాం మార్కెట్ లోకి ప్రవేశించినప్పటి నుంచి ఆ రంగంలోని ఇతర టెలికాం కంపెనీలు సతమతమవుతూనే ఉన్నాయి.
తమ వినియోగదారులు చేజారకుండా ఉండేందుకు ఈ సంస్థలు నానా పాట్లు పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ కూడా తన అన్న దారిలోనే నడవాలని నిర్ణయించుకున్నారు.

అనిల్ సారధ్యంలో కొనసాగుతున్న ఆర్ కామ్ సైతం కొత్తగా ఓ వినూత్న ఆఫర్ ను ప్రవేశపెట్టింది. సంస్థ అధికారిక ట్వీట్ ప్రకారం.. రూ. 299 రెంటల్ ప్లాన్ పై లభించే ఈ పథకం కింద అపరిమిత డేటా, కాల్స్, టెక్ట్స్ మెసేజ్ లు వినియోగించుకోవచ్చు.
అయితే రూ. 299 రెంటల్ ప్లాన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది, ఇది కేవలం పోస్ట్ పెయిడ్ వినియోగదారులకేనా? ప్రీపెయిడ్ వినియోగదారులకూ వర్తిస్తుందా? ఇలాంటి ప్రశ్నలకు సంబంధించిన వివరాలను మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు. మొత్తానికి 'రిలయన్స్ బ్రదర్స్' ధాటికి ఇతర టెలికాం కంపెనీలు ఏమవుతాయో?
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications