ఐఓసీ షాక్: పెట్రోల్, డీజిల్పై తగ్గింది రూపాయి కాదు, 1పైసా మాత్రమే!
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) వాహనదారులతో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది. బుధవారం పెట్రోల్, డీజీల్ ధరలపై 59పైసలు తగ్గించినట్లు మొదట ప్రకటించిన ఈ సంస్థ.. ఇప్పుడు ఒక పైసా మాత్రమే తగ్గించినట్లు తెలిపి ఊసురుతీసింది.
రూపాయి వరకు తగ్గించినట్లు ప్రకటించి ఇప్పుడు పైసా మాత్రమే తగ్గించడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచేప్పుడు రూపాయలు పెంచుతూ.. తగ్గించేప్పుడు మాత్రం పైసాల్లో తగ్గిస్తారా? అంటూ మండిపడుతున్నారు.

ప్రస్తుతం న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.83 ఉండగా, డీజిల్ లీటర్ ధర 68.75 కొనసాగుతోంది. దేశంలోని పలుప్రాంతంలో పెట్రోల్ ధరలు రూ. 84, డీజిల్ లీటర్ ధర రూ. 75గా కొనసాగుతోంది.
గత 15రోజులుగా వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాయి. అయితే, ధరల తగ్గింపుపై కేంద్రం కసరత్తులు చేస్తోందని ఇటీవల బీజేపీ ఎంపీ అమిత్ షా ప్రకటించారు.
-
పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! మీ నగరంలో రేటు ఎంత ఉందంటే? -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications