కేంద్రంపై అవిశ్వాసం పెట్టిన మరో పార్టీ: చర్చకు వచ్చేనా?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా, ఆ జాబితాలో ఆర్ఎస్పీ చేరింది. ఆర్ఎస్పీ సభ్యుడు ఎన్కే ప్రేమ్ చంద్రన్ లోక్సభ కార్యదర్శికి అవిశ్వాస నోటీసు పంపారు.
హేతుబద్ధత లేకుండా విభజించిన ఆంధ్రప్రదేశ్కు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అవిశ్వాస నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులు పార్లమెంట్లో తమ సమస్యలపై పోరాటం చేయడంతో ఉభయ సభల్లో కార్యకలాపాలు స్తంభించడంతో పాటు వాయిదాల పరంపర కొనసాగుతోంది.
కాగా, సోమవారం సీపీఎం లోక్సభాపక్ష నేత కరుణాకరణ్ కూడా కేంద్రంపై అవిశ్వాస నోటీసు ఇచ్చారు. తాజాగా ఆర్ఎస్పీ కూడా కేంద్రంపై అవిశ్వాస నోటీసు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాగా, మంగళవారం అవిశ్వాస తీర్మానంపై చర్చించే అవకాశం ఉంది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications