క్లాస్12లో సిక్కు గురువుల చాప్టర్లు తొలగింపు:కాంగ్రెస్పై విమర్శలు, అమరీందర్ స్పందన
చండీగఢ్: పంజాబ్ స్కూల్ ఆఫ్ ఎడ్యూకేషన్ బోర్డు (పీఎస్ఈబీ) క్లాస్ 12 హిస్టరీ పుస్తకం నుంచి సిక్కుల గురువులకు సంబంధించిన 23 చాప్టర్లను తొలగించారని ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు.. అమరీందర్ సింగ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి.
మరోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ, అకాలీ దళ్ పార్టీలు ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. సిక్కుల చరిత్రను తక్కువ చేసే ప్రసక్తి ఉండదన్నారు.

క్లాస్ 12లో 23 చాప్టర్లు తొలగించారన్న వారి వ్యాఖ్యలను ప్రభుత్వం ఖండించింది. ఆ చాప్టర్లను క్లాస్ 12 నుంచి తొలగించి, వాటిని క్లాస్ 11 హిస్టరీ పుస్తకాల్లో ప్రవేశ పెడుతున్నామని, ఇంకా ఆ పుస్తకాలు ముద్రితం కావాల్సి ఉందన్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications