మాపై తీర్పును సమీక్షించండి: రెండున్నర నెలల తర్వాత సుప్రీంకు శశికళ
అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి, బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంటున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ బుధవారం నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
చెన్నై: అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి, బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉంటున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ బుధవారం నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
తనపై కోర్టు తీర్పును పునఃసమీక్షించాలని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు ఆమెను దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. జైలులో ఉన్నారు. జైలుకు వెళ్లిన రెండున్నర నెలల తర్వాత ఆమె తీర్పుపై సమీక్ష కోరుతున్నారు.

అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు ఫిబ్రవరి 14న శశికళ, ఇళవరసి, సుధాకరన్ను దోషులుగా తేల్చింది. రెండు రోజుల అనంతరం ఆమె బెంగళూరు జైలుకు వెళ్లారు.
ఆస్తుల కేసులో తొలి నిందితురాలు జయలలిత మృతి చెందిన విషయాన్ని ఈ పిటిషన్లో శశికళ పేర్కొన్నారు. జయ మృతి నేపథ్యంలో ఆమెను తప్పించారని, తమపై ఇచ్చిన తీర్పు పైనా రివ్యూ చేయాలని కోరారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications