షాక్: మరోసారి వడ్డీరేటును తగ్గించిన ఎస్ బి ఐ, ఏడేళ్ళ కిందటి రేటు
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేటును మరోసారి తగ్గించింది.
ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీరేటును మరోసారి తగ్గించింది.
కోటి రూపాయాల లోపు వార్షిక డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లను తగ్గించి 6.75 శాతంగా నిర్ణయించింది. తాజా తగ్గింపుతో ప్రస్తుత వడ్డీరేటు ఏడు సంవత్సరాల కనిష్టస్థాయికి చేరింది.

2010 సంవత్సరంలో ఫిక్స్ డ్ డిపాజిట్లపై ఇదే రేటును ఎస్ బి ఐ అందించింది. కాగా, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు ఐసిసిఐ , హెచ్ డి ఎప్ సి కోటి రూపాయాలలోపు ఏడాది నికర డిపాజిట్లపై 6.9 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడ దాదాపు ఇదే రేటును కొనసాగిస్తున్నాయి.
More From
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications