బ్లాక్: ఎస్ బీఐలో రూ. 53,000 కోట్లు డిపాజిట్
న్యూఢిల్లీ: భారతదేశంలో బ్యాంకింగ్ రంగలోనే అతి పెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) లో ఒక్క రోజులో ఎంత పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ అయ్యిందో తెలిస్తే షాక్ గురి అవ్యడం గ్యారెంటి.
ఒక్క రోజులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అక్షరాల రూ. 53,000 కోట్లు డిపాజిట్ చేశారు. రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేస్తు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

మోడీ ప్రకటన తరువాత నల్లధనం దాచి పెట్టుకున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అంతే ఇంటిలో ఉన్న డబ్బు తీసుకుని పోలో అంటు బ్యాంకుల వైపు పరుగు తీశారు. ఇలా ఒక్క స్టేట్ బ్యాంకులోనే రూ. 53,000 కోట్ల డబ్బు డిపాజిట్ అయ్యింది.
శుక్రవారం దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్ బీఐకి చెందిన అన్ని బ్రాంచ్ ల్లో ఇంత మొత్తంలో నగదు డిపాజిట్ అయ్యిందని ఎస్ బీఐ అధికారులు ప్రకటించారు. తమ బ్యాంకు నుంచి నగదు డ్రా చేసుకున్న వారు తిరిగి ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ కావడంతో అధికారులు షాక్ కు గురైనారు. గురువారం పెద్ద మొత్తంలో నదు డ్రా చేసుకుని వెళ్లిన వారు దాదాపు 3.7 % నగదు తిరిగి డిపాజిట్ చేశారని ఎస్ బీఐ అధికారులు తెలిపారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications