ఐఎన్ఎక్స్ కేసు: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని కార్తి చిదంబరంకు సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టై, సీబీఐ కస్టడీ ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరంకు ఊరట కావాలంటే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు గురువారం చెప్పింది. అలాగే, శుక్రవారం విచారణ జరపాలని ఢిల్లీ హైకోర్టును అపెక్స్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కార్తీ బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
కాగా, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీకి నార్కో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రత్యేక కోర్టును సీబీఐ ఇప్పటికే అభ్యర్థించింది.

విచారణకు కార్తీ సహకరించడం లేదని సీబీఐ తెలిపింది. ప్రశ్నలకు డొంకతిరుగుడుగా జవాబులు చెబుతున్నారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో నార్కో పరీక్షలకు అభ్యర్థించింది.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications