వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ, తెలంగాణకు ఏడుగురు కొత్త జడ్జిలు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో కొత్త జడ్జిల నియామకానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ఏడుగురు కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దాంతో ఏపీ హైకోర్టుకు నలుగురు.. తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు చొప్పున న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం లభించినట్లైంది.

ఎన్నికలపై అపోహలు ఎందుకు?.. అసత్య ప్రచారం చేస్తే కేసులు : రజత్ కుమార్ఎన్నికలపై అపోహలు ఎందుకు?.. అసత్య ప్రచారం చేస్తే కేసులు : రజత్ కుమార్

ఏపీ హైకోర్టుకు జస్టిస్‌ బి.ఎస్. భానుమతి, జస్టిస్‌ సిహెచ్. మానవేంద్రనాథ్‌ రాయ్‌, జస్టిస్‌ ఎం. వెంకటరమణ, జస్టిస్‌ ఎ. హరి హరనాధ శర్మ పేర్లను సిఫార్సు చేసింది సుప్రీం కొలీజియం. తెలంగాణ హైకోర్టుకు జస్టిస్‌ పి. శ్రీసుధ, జస్టిస్‌ సి. సుమలత, జస్టిస్‌ ఎన్. తుకారాంజి ల పేర్లు ఖరారు చేసింది.

SC Collegium Recommends 4 new Judges to AP and 3 to TS
English summary
Supreme Court Collegium Recommends 7 Judicial Officers as Judges of the Andhra Pradesh High Court and three Judicial Officers as Judges of the Telangana High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X