నోట్ల రద్దుపై కుప్పలుగా కేసులు: సుప్రీంకు కేంద్రం
రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా నెలకొన్న గందరగోళ పరిస్థితి పైన దాఖలైన కేసులకు సంబంధించిన పిటిషన్లను సుప్రీం కోర్టు బుధవారం విచారించనుంది.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం దేశవ్యాప్తంగా నెలకొన్న గందరగోళ పరిస్థితి పైన దాఖలైన కేసులకు సంబంధించిన పిటిషన్లను సుప్రీం కోర్టు బుధవారం విచారించనుంది. నోట్ల రద్దు, కొత్త కరెన్సీ పంపిణీ తీరును ఆక్షేపిస్తూ దేశంలోని పలు కోర్టుల్లో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి.
పెద్దనోట్ల రద్దు అంశంపై కేంద్రం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దేశవ్యాప్తంగా దాఖలైన అన్ని పిటిషన్లను ఒకే కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లన్నీ సుప్రీం లేదా హైకోర్టుకు బదిలీ చేయాలని కోరింది. ఈ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.

ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ఒకేసారి రద్దు చేయడం తగదని, రద్దు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కొందరు పిటిషనర్లు కోరగా, బ్యాంకుల ముందు క్యూ లైన్లలో చనిపోయిన వారి తరఫున మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన












Click it and Unblock the Notifications