కృష్ణా జలాలు: ఏపీ, టీ, కేంద్రానికి సుప్రీం నోటీసులు
హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంలో మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ పైన సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కృష్ణా నది జలాల తీర్పును నోటిఫై చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది.
మహారాష్ట్ర పిటిషన్ పైన కేంద్రం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

కాగా, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రైబ్యునల్ తీర్పు పైన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. వీటిని సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. తీర్పు అమలు పైన నాలుగు వారాల్లో ఏపీ, తెలంగాణ, కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
More From
-
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు












Click it and Unblock the Notifications