సినిమా చూపిస్తున్న శేఖర్ రెడ్డి: బెయిల్ కోసం పరుగో పరుగు !
చెన్నై: తమిళనాడులో ఇసుక క్వారీల వ్యాపారంలో చక్రం తిప్పిన శేఖర్ రెడ్డి ఇప్పుడు కష్టాలపాలైనాడు. ఇప్పుడు ఆయన అనుచరులకు అథికారులు చుక్కలు చూపించడానికి సిద్దం అయ్యారు. శేఖర్ రెడ్డికి ఎవరు సన్నిహితులు అని అధికారులు ఆరా తీస్తున్నారు.
తమిళనాడులో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తరువాత శేఖర్ రెడ్డి పరిస్థితి సీన్ రివర్స్ అయ్యింది. ఎలాగైనా బెయిల్ మీద బయటకు వచ్చిన శేఖర్ రెడ్డిని మళ్లీ అధికారులు అరెస్టు చెయ్యడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

శేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు, వ్యాపారులను అధికారులు విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో ఆయనతో వ్యాపారం చేస్తున్న నాయకులు, వ్యాపారులు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.
శేఖర్ రెడ్డితో వ్యాపారం చేసిన రామచంద్రన్, రత్నం అనే ఇద్దరు వ్యాపారవేత్తలు, రాజకీయనేత్తలు ఇప్పుడు ముందస్తు జామీను కోసం మద్రాసు హై కోర్టును ఆశ్రయించారు. ఇక ముందు శేఖర్ రెడ్డితో వ్యాపారం చేసిన వారు ఎంత మంది బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తారో ఆదేవుడికే తెలియాలి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications