Selfie: భార్య చెల్లితో బావ ఎంజాయ్, సెల్ఫీ కోసం ఫోజులు, వెనుక నుంచి ఏం వచ్చిదంటే, ప్రాణం పోయింది!
లక్నో/ఉత్తరప్రదేశ్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు. భార్యతో కలిసి అతను ఎక్కువగా అత్తారింటికి వెళ్లి వస్తున్నాడు. భార్యకు అందమైన మరదలు ఉంది. మరదలితో అక్క మొగుడు చాలా చనువుగా ఉంటున్నాడు. భార్యకు తెలీకుండా ఆమె భర్త మరదలితో సినిమాలు, షికార్లు తిరుగుతున్నాడు. మరదలితో హ్యాపీగా బయట తిరుగుతున్న విషయం భార్యకు తెలీకుండా భర్త చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చూడముచ్చటగా ఉన్న ఏరియాలోని రైల్వే ట్రాక్ దగ్గర కొంత సేపు వాకింగ్ చేసిన బావ, అతని మరదలు కొంతసేపు ఎంజాయ్ చేశారు.
నది మీద ఉన్న రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ చాలా దూరం వెళ్లిపోయారు. నది మీద ఉన్న రైల్వే ట్రాక్ మీద సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన రైలును చూసి బావ, మరదలు పరుగు తీశారు. కింద నది ఉండటం, తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఇద్దరూ కేకలు వేశారు. ఆ సమయంలో రైలు ఢీకొనడంతో బావ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రైలు డీకొని మరదలికి తీవ్రగాయాలు కావడంతో ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.
Wife: ముగ్గురు మొగుళ్లు, భార్య ఫినిష్, కిలాడీ లేడీకి బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువని చంపేశాను, భర్త!
భార్యతో హ్యాపీలైఫ్
ఉత్తరప్రదేశ్ లోన కుశీనగర్ సమీపంలోని ఖడ్వా ప్రాంతంలో జాటా బజార్ లో తస్లీన్ సిద్దికి అలియాస్ సిద్దికి (34) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అత్తరున్నీసా అనే మహిళను సిద్దిఖి వివాహం చేసుకున్నాడు. అత్తరున్నీసాను వివాహం చేసుకున్న సిద్దిఖి అతని భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్నాడు.
బావా మరదలు జల్సాలు
భార్యతో కలిసి సిద్దికి ఎక్కువగా అత్తారింటికి వెళ్లి వస్తున్నాడు. సిద్దిఖి భార్య అత్తరున్నీసాకు అందమైన షబీనా అనే మరదలు ఉంది. మరదలు షబీనాతో ఆమె అక్క మొగుడు సిద్దిఖి చాలా చనువుగా ఉంటున్నాడు. భార్యకు తెలీకుండా భర్త సిద్దికి అతని మరదలు షబీనాతో సినిమాలు, షికార్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.
నది మీద ఉండే రైల్వే ట్రాక్ మీద వాకింగ్
మరదలు షబీనాతో హ్యాపీగా బయట తిరుగుతున్న విషయం భార్యకు తెలీకుండా సిద్దిఖి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. చూడముచ్చటగా ఉన్న గండక్ నది ఏరియాలోని రైల్వే ట్రాక్ దగ్గర కొంత సేపు సిద్దికి, అతని మరదలు షబీనాతో వాకింగ్ చేశాడు. తరువాత బావ, అతని మరదలు షబీనా కొంతసేపు ఎంజాయ్ చేశారు.
సెల్ఫీ దెబ్బకు బావ ప్రాణం పోయింది
గండక్ నది మీద ఉన్న రైల్వే ట్రాక్ మీద సిద్దికి, అతని మరదలు షబీనా నడుచుకుంటూ చాలా దూరం వెళ్లిపోయారు. నది మీద ఉన్న రైల్వే ట్రాక్ మీద సిద్దికి, షబీనా సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన రైలును చూసి బావ సిద్దికి, అతని మరదలు షబీనా ప్రాణ భయంతో పరుగు తీశారు. కింద నది ఉండటం, తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఇద్దరూ కేకలు వేశారు. ఆ సమయంలో రైలు ఢీకొనడంతో సిద్దికి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రైలు డీకొని మరదలు షబీనాకుకి తీవ్రగాయాలు కావడంతో ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.