'ఇక్కడ సెల్ఫీ, ఫోన్ బటన్ నొక్కితే చైనాలో ఉద్యోగాలు'
ప్రధాని నరేంద్ర మోడీ సెల్ఫీల పట్ల మోజు పడుతున్నారని, దీని వల్ల చైనాకు లాభం తప్ప మనకు ఎలాంటి లాభం లేదని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సెల్ఫీల పట్ల మోజు పడుతున్నారని, దీని వల్ల చైనాకు లాభం తప్ప మనకు ఎలాంటి లాభం లేదని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రధాని చేపట్టిన మేకిన్ ఇండియా పూర్తిగా విఫలమైందన్నారు. మోడీ తీసుకునే సెళ్పీ వల్ల చైనాలో యువతకు లాభమన్నారు. ఇక్కడి యువతకు మాత్రం ఏమీ లాభం లేదన్నారు.

తయారీ రంగంలో చైనా అక్కడి యువతకు ఉపాధి కల్పిస్తుంటే, భారత్ మాత్రం యువతను నిరుద్యోగులుగా మారుస్తోందన్నారు. మీరు ఫోన్ బటన్ నొక్కే ప్రతిసారి ఓ యువకుడికి చైనాలో ఉద్యోగం లభిస్తోందని రాహుల్ అన్నారు.
చైనా ప్రభుత్వం ప్రతి 24 గంటలకు 50 వేల మందికి ఉపాధి కల్పిస్తుంటే భారత్లో మాత్రం ఆ సంఖ్య 450 మాత్రమే అని అన్నారు.
More From
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications