కోర్టులో సోనియా, రాహుల్ గాంధీలకు చుక్కెదురు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి కోర్టులో చుక్కెదురయింది. నేషనల్ హెరాల్డ్ కంపెనీ పన్ను ఎగవేత కేసులో ఐటీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయింది. నేషనల్ హెరాల్డ్ కంపెనీ అకౌంట్స్ తనిఖీ చేసేందుకు ఐటీ శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేసులో సోనియా, రాహుల్లు ఐటీ విచారణ ఎదుర్కొన్నారు.

బీజేపీ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి 2012లో దీనిపై ప్రయివేటు కేసు వేశారు. నేషనల్ హెరాల్డ్ పేరుతో వారు ఫండ్స్ను మిస్ యూజ్ చేస్తున్నారని ఆయన అరోపించారు. కాగా, ఈ ఆదేశాలపై తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని రాహుల్ గాంధీ చెప్పారు.
More From
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications