యూపీఏ గవర్నర్లు: నరేంద్రమోడీకి షీలాదీక్షిత్ నిలదీత
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన మండిపడ్డారు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లను లక్ష్యంగా మార్చుకున్నారని షీలా మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రికతో ఆమె మాట్లాడారు.
యూపీఏ ప్రభుత్వంలో నియమించిన గవర్నర్లను పదవి నుంచి వైదొలగాలని ఎందుకు కోరారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఢిల్లీ, మధ్యప్రదేశ్ గవర్నర్లను మాత్రం ఎందుకు వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మిగతా వాళ్లను దిగిపోవాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. తొలగింపు వెనుక గల వివక్షతను అర్థం చేసుకోవడంలో తాను విఫలమయ్యానన్నారు. రాజ్యాంగపదవుల పట్ల అవమానకరంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాగా, షీలా దీక్షిత్ గత నెల వరకు కేరళకు గవర్నర్గా ఉన్నారు.
More From
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications