షీలాదీక్షిత్ యూ టర్న్, గిఫ్ట్.. మంత్రిపై ప్రధాని ఆగ్రహం
న్యూఢిల్లీ: ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాను అనలేదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ శనివారం అన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వానికి షీలా దీక్షిత్ మద్దతు పలికినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై షీలా వివరణ ఇచ్చారు.
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాను చెప్పలేదన్నారు. తగిన సంఖ్యాబలం ఉంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మాత్రమే చెప్పానని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాలు మంచివని, ఎందుకంటే అవి ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో బీజేపీ ఉంటే, అది ఢిల్లీకి మంచిదే అని ఆమె అప్పుడు అభిప్రాయపడ్డారు. వాటిపై దుమారం చెలరేగడంతో వివరణ ఇచ్చారు.
మంత్రిపై మోడీ మండిపాటు
ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరుడి పైన మండిపడ్డారు. పాత్రికేయులకు బహుమతులు ఇచ్చారన్న కారణంగా ఆయన పైన మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆ మంత్రి ఇచ్చే వివరణను కూడా ఆయన తిరస్కరించారు. ఆ మంత్రి తన శాఖ పైన వార్తలు రాసిన విలేకరులకు బహుమతులు ఇచ్చారని తెలిసిన ప్రధాని ఈ మేరకు కేబినెట్ సమావేశంలో ఆయన పైన ఆఘ్రహం వ్యక్తం చేశారు. అవి మన విధానాలకు విరుద్ధమని చెప్పారు.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications