మోడీ దిష్టిబొమ్మ దహనం: మంటల్లో కాంగ్రెస్ కార్యకర్తలు
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబంపై ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని సిమ్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు.

ఈ క్రమంలో మోడీ దిష్టిబొమ్మపై కిరోసిన్ పోశారు. ఇంతలో ఒక కార్యకర్త సిగరెట్ లైటర్తో దిష్టిబొమ్మను వెలిగించాడు. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిన మంటలు దిష్టిబొమ్మ చుట్టూ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు సైతం అంటుకున్నాయి.
ఈ ఘటనలో ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలకు మంటలు వ్యాపించాయి. గాయపడిన కార్యకర్తలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులు ఇందిరా గాంధీ మెడికల్ కళాశాలలో చేర్పించారు.
More From
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications