మోడీ దిష్టిబొమ్మ దహనం: మంటల్లో కాంగ్రెస్ కార్యకర్తలు
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబంపై ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందని సిమ్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు.

ఈ క్రమంలో మోడీ దిష్టిబొమ్మపై కిరోసిన్ పోశారు. ఇంతలో ఒక కార్యకర్త సిగరెట్ లైటర్తో దిష్టిబొమ్మను వెలిగించాడు. ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిన మంటలు దిష్టిబొమ్మ చుట్టూ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు సైతం అంటుకున్నాయి.
ఈ ఘటనలో ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలకు మంటలు వ్యాపించాయి. గాయపడిన కార్యకర్తలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులు ఇందిరా గాంధీ మెడికల్ కళాశాలలో చేర్పించారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications