శివాజీ కంటే ప్రభుత్వం గొప్పదేం కాదు: కమల్ హాసన్ ఆగ్రహం
మెరీనా తీరంలోని నటుడు శివాజీ గణేశన్ విగ్రహం తొలగింపుపై సినీ ప్రముఖుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా నటుడు కమల్ హాసన్ కూడా ఈ చర్యను ఆక్షేపించారు. ‘శివాజీ కంటే ప్రభుత్వం గొప్పదేం కాదు..’ అని ఆయన ట
చెన్నై: మెరీనా తీరంలోని నటుడు శివాజీ గణేశన్ విగ్రహాన్ని గురువారం తొలగించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీనిపై కమల్ హాసన్ స్పందించారు.
'శివాజీ తమిళుల హృదయాల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నారు. మనం ఆయన కోసం మరో విగ్రహం ఏర్పాటుచేసి దాన్ని జీవితాంతం కాపాడుకుందాం. తండ్రిలాంటివారైన శివాజీ కంటే ప్రభుత్వం గొప్పదేం కాదు' అని ట్వీట్ చేశారు.

గురువారం తెల్లవారుజామున శివాజీ గణేశన్ విగ్రహాన్ని మెరీనా బీచ్ నుంచి తొలగించి అడయారులోని స్మారక మండపానికి తరలించారు. ప్రధాన కూడలిలో దీన్నిఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందనేది వాదన.
అక్కడి నుంచి శివాజీ విగ్రహాన్ని మార్చాలంటూ గాంధేయవాది శ్రీనివాసన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చివరికి శివాజీ విగ్రహాన్ని తొలగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో గురువారం విగ్రహాన్ని తొలగించగా.. ఈ చర్యపై పలు వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications