కశ్మీర్లో బీభత్సం: దుకాణాదారుడిపై ఆగంతకుల కాల్పులు, ఆస్పత్రికి తరలింపు
కశ్మీర్లో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్లో త్రాల్ వద్ద తుపాకీతో బీభత్సం సృష్టించారు. ఓ దుకాణాదారుడిపై కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్లో కాల్పులు జరపడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపింది ఎవరో తెలియాల్సి ఉంది. తామే కాల్పులు జరిపింది తామేనని ఇంతరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
కశ్మీర్ విభజన తర్వాత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఆడదా దడపా దాడులు చేస్తూ భయాందోళన కలిగస్తున్నారు. దక్షిణ కశ్మీర్లోని పుల్వామాలో గల త్రాల్ వద్ద బుధవారం దుండగులు రెచ్చిపోయారు. ఓ దుకాణాదారుడిని లక్ష్యంగా చేసుకున్నారు. అతన్ని పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చారు. దీంతో తీవ్ర రక్త్రస్రావమైంది. హుటహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

దుకాణాదారుడిని మెహరాజ్గా పోలీసులు గుర్తించారు. అతనిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరిలంచారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు మెహరాజ్పై కాల్పులు జరిపిన దుండగులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. కాల్పులకు సంబంధించి పూర్తి సమాచారం తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడింది తామేనని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన విడుదల చేయలేదు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications