బీప్ సాంగ్ చిక్కులు: మళ్లీ శింబు పిటిషన్
చెన్నై : బీప్ సాంగ్ కేసుకు సంబంధించి తమిళ నటుడు శింబు మద్రాసు హైకోర్టులో మళ్లీ పిటిషన్ దాఖలు చేశారు. బీప్సాంగ్ వివాదంపై ఇప్పటికే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశానని, ఆ పిటీషన్ను హైకోర్టు విచారణ జరిపి, పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించిందని ఆయన ఈ పిటీషన్లో చెప్పారు.
కోయంబత్తూరులో ఒక కేసు, చెన్నైలో ఒక కేసు చొప్పున మొత్తం రెండు కేసులు తనపై నమోదై ఉన్నాయని, బీప్సాంగ్ పాడాననేది ఒకే ఒక ఆరోపణ అని, కానీ ఒకే ఆరోపణపై రెండు చోట్ల రెండు కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదని ఆ పిటిషన్లో అన్నారు.

ఈ వ్యవహారంలో ఏదైనా ఒక చోట మాత్రమే పోలీసుల ఎదుట తాను విచారణకు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. రెండు చోట్ల హాజరుకావాలని పోలీసులు సమన్లు జారీ చేశారని, పోలీసుల విచారణకు స్టే ఇవ్వాలని ఆ పిటీషన్లో కోరారు. ఈ పిటీషన్ న్యాయమూర్తి సుబ్బయ్య ఎదుట ఫిబ్రవరి ఒకటో తేదీన విచారణకు రానుంది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications