'స్లమ్డాగ్ మిలియనీర్' ఫేం వికాస్కు కేంద్రంలో కీలక బాధ్యతలు
న్యూఢిల్లీ: సీనియర్ దౌత్యవేత్త, స్లమ్డాగ్ మిలియనీర్ పుస్తక రచయిత వికాస్ స్వరూప్ను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ 1986 బ్యాచ్కు చెందిన వికాస్కు ఈ ఉత్తర్వులతో విదేశాంగ శాఖ సహ కార్యదర్శి నుంచి అదనపు కార్యదర్శి స్థానానికి పదోన్నతి కూడా లభించింది.
దీంతో పాటు అక్టోబర్లో జరగనున్న భారత్-ఆఫ్రికా శిఖరాగ్ర సదస్సుకు ముఖ్య సమన్వయకర్తగా నియమించబడ్డారు. వికాస్ స్వరూప్ రాసిన క్యూ అండ్ ఏ పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిందింది. ఈ పుస్తకం ఆధారంగా రూపొందించిన స్లమ్డాగ్ మిలియనీర్ చిత్రం 8 అకాడెమీ అవార్డులను గెలిచింది.

ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఐరాస విభాగంలోని రాజకీయ వ్యవహారాల సంయుక్త కార్యదర్శిగా ప్రస్తుతం పని చేస్తున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న సయ్యద్ అక్బరుద్దీన్కు అదనపు కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications