ఏదో జరుగుతోంది: సుప్రీం జడ్జీల ప్రెస్మీట్పై అన్నా హజారే
అహ్మద్నగర్: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీడియా సమావేశం వ్యవహారంపై స్పందించారు. జడ్జీలు తమ ఆవేదనను బయటికి చెప్పుకోవడం తప్పేం కాదని అన్నారు.
ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులకు, జడ్జీలకు ఏవైనా సంబంధాలు కొనసాగుతున్నాయా? అనే అనుమానం కలుగుతోందని ఈ సందర్భంగా అన్నా హజారే అన్నారు. ఒక వేళ ఇలా జరిగితే ప్రజాస్వామ్యానికి విఘాతమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధి నుంచి పీటీఐతో ఫోన్లో మాట్లాడిన అన్నా హాజరే.. న్యాయమూర్తుల ప్రెస్ మీట్ వ్యవహారంపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి.. సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనా వారు ఆరోపణలు చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications