రైల్వే బడ్జెట్: ఛార్జీలు పెంచలేదు, ప్రయాణీకులకు బీమా
హైదరాబాద్:రైల్వే బడ్జెట్ సామాన్యుడి ఆశలకు అనుగుణంగా తయారు చేశామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు చెప్పారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు పార్లమెంటులో ఆయన రైల్వే బడ్జెట్ని ప్రవేశ పెట్టారు. గంటంపావు సేపు ఆయన ప్రసంగించారు.
తెలంగాణ, ఏపీలకు పెద్దగా ఏదీ దక్కలేదు. విజయవాడ - ఖరగ్పూర్ మధ్య సరకు రవాణా మార్గం, నాగపూర్-విజయవాడ ట్రేడ్ కారిడార్, ఆధ్యాత్మిక స్టేషన్ల అభివృద్ధి, సుందరీకరణకు కొత్త పథకం. ఈ పథకంలో మొదటి దశలోనే తిరుపతికి చోటు. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో హైదరాబాద్ సబర్బన్ నెట్ వర్క్ విస్తృతికి చర్యలు వంటివి బడ్జెట్లో కనిపించాయి.
- తెలంగాణ, ఏపీలకు పెద్దగా ఏదీ దక్కలేదు. ఇవీ వచ్చాయి..
-
విజయవాడ
-
ఖరగ్పూర్
మధ్య
సరకు
రవాణా
మార్గం
-
నాగపూర్-విజయవాడ
ట్రేడ్
కారిడార్
-
ఆధ్యాత్మిక
స్టేషన్ల
అభివృద్ధి,
సుందరీకరణకు
కొత్త
పథకం.
ఈ
పథకంలో
మొదటి
దశలోనే
తిరుపతికి
చోటు.
-
తెలంగాణ
ప్రభుత్వం
సహకారంతో
హైదరాబాద్
సబర్బన్
నెట్
వర్క్
విస్తృతికి
చర్యలు
వంటివి
బడ్జెట్లో
కనిపించాయి.
-
రెండు
తెలుగు
రాష్ట్రాల్లో
పలు
రైల్వే
లైన్ల
నిర్మాణానికి
నిధులు
కేటాయించారు.
-
కోటిపల్లి
-
నర్సాపురం
లైనుకు
రూ.200
కోట్ల
నిధులు.
-
పిఠాపురం
-
కాకినాడ
లైనుకు
రూ.50
కోట్లు
కేటాయింపు.
-
కాజీపేట
-
విజయవాడ
మూడో
లైనుకు
రూ.114
కోట్లు.
-
పెద్దపల్లి
-
నిజామాబాద్
లైన్కు
రూ.70
కోట్లు.
-
మాచర్ల
-
నల్గొండ
లైన్కు
రూ.20
కోట్లు.
-
మునిరాబాద్
-
మహబూబ్
నగర్
లైన్కు
రూ.180
కోట్లు.
-
కాజీపేట
-
వరంగల్
మధ్య
ఆర్వోబి
నిర్మాణానికి
రూ.5
కోట్లు.
-
సికింద్రాబాద్
-
మహబూబ్
నగర్
మధ్య
డబ్లింగ్
పనులకు
రూ.80
కోట్లు.
-
పెద్దపల్లి
-
జగిత్యాల
మధ్య
సబ్
వే
నిర్మాణానికి
రూ.5
కోట్లు
-
రాఘవాపురం
-
మందమర్రి
లైన్కు
రూ.15
కోట్లు
-
నంద్యాల
-
ఎర్రగుంట్లకు
రూ.50
కోట్లు
-
ఓబులవారిపల్లి
-
కృష్ణపట్నంకు
రూ.100
కోట్లు
-
కడప
-
బెంగళూరు
లైన్
అభివృద్ధికి
రూ.29
కోట్లు
-
నడికుడి
-
శ్రీకాళహస్తికి
రూ.180
కోట్లు
-
కుంభం
-
పొద్దుటూరుకు
రూ.10
లక్షలు
-
విజయవాడ
-
హైదరాబాద్
మధ్య
డబుల్
డెక్కర్
రైలు
-
విశాఖ
-
విజయవాడ
మధ్య
డబుల్
డెక్కర్
-
ముతోడ్
-
అదిలాబాద్కు
రూ.1
కోటి.
-
మనోహరాబాద్
-
కొత్తపల్లికి
రూ.20
కోట్లు
-
గద్వాల్
-
రాయచూర్
రూ.5
కోట్లు
-
అక్కన్నపేట
-
మెదక్
రూ.5
కోట్లు
-
నాగరాఘవపూర్
-
మందమర్రి
రూ.15
కోట్లు
-
భద్రాచలం
-
కొవ్వూరు
రూ.5
కోట్లు
-
భద్రాచలం
సత్తుపల్లి
రూ.కోటి
-
కొండపల్లి
-
కొత్తగూడెం
రూ.10
కోట్లు
-
డిచ్
పల్లి
-
నిజామాబాద్
ఓవర్
బ్రిడ్జికి
రూ.10
కోట్లు
-
బోధన్
నుంచి
బీదర్
కొత్త
లైను
-
కొత్త
మణుగూరు
-
రామగుండం
కొత్త
లైను
-
కేంద్ర,
రాష్ట్ర
ప్రభుత్వాలు
ఉమ్మడి
చేపట్టే
ప్రాజెక్టులకు
మంత్రివర్గం
ఆమోద
ముద్రవేసింది.
వీటిల్లో
17
ప్రాజెక్టును
ఆమెదించగా.
మరో
6
ప్రాజెక్టులకు
ఎంఓయూ
కదుర్చుకుంది.
మొత్తం
44
భాగస్వామ్య
పనుల్లో
రూ.92,714కోట్ల
విలువైన
పనులు
చేపట్టి..
5300
కిలోమీటర్లను
అభివృద్ధి
చేస్తారు.
-
ఈశాన్య
భారత
దేశాన్ని
మిగిలిన
ప్రాంతాలతో
కలపడం
ప్రభుత్వ
అత్యధిక
ప్రాధాన్య
అంశం.
-
అసోంలోని
లుమ్డిండ్-సిల్చార్
సెక్షన్ను
ప్రారంభించి
బరాక్
ప్రాంతాన్ని
దేశంతో
కలుపుతాం.
-
రాష్ట్ర
ప్రభుత్వాల
భాగస్వామ్యంతో
కొత్త
ప్రాజెక్టులు
-
ప్రతి
రైలులో
వృద్ధులు,
మహిళల
కోసం
120
లోయర్
బెర్తులు
-
2017-18
నాటిని
రోజుకు
13
కి.మీ.
బ్రాడ్గేజీలను
పూర్తి
చేయడం
లక్ష్యంగా
పెట్టుకున్నాం.
దీనిని
2018-19నాటికి
19
కి.మీ.కు
పెంచాలి.
దీనికి
కోసం
2017-18లో
9కోట్ల
పనిదినాలు,
2018-19లో
14కోట్ల
పని
దినాలను
సృష్టిస్తామన్నారు.
-
ఆన్
డిమాండ్పై
రైల్వే
రిజర్వేషన్లు
అందించడం.
-
రవాణా
రైల్వే
టైంటేబుల్ను
కచ్చితంగా
అమలయ్యే
విధంగా
చేయడం.
-
అత్యున్నత
సాంకేతికతతో
భద్రతను
మెరుగుపర్చడం.
-
సమయపాలనను
కచ్చితంగా
అమలు
చేయడం.
-
రవాణా
రైళ్ల
సగటు
వేగాన్ని
50
కిలోమీటర్లకు
పెంచడం,
మెయిల్,
ఎక్స్ప్రెస్
రైళ్లవి
80
కిలోమీటర్లకు
పెంచడం.
-
స్వర్ణ
చతుర్భుజి
మార్గంలో
సెమీ
హైస్పీడ్
రైళ్లను
నడపడం.
మానవ
వ్యర్థాలను
నేరుగా
బయటకు
పంపడాన్ని
అరికట్టడం.
- అన్ మ్యాన్డ్ రైల్వే క్రాసింగులు తీసేయాలి.
-
వికలాంగుల
కోసం
ప్రత్యేక
మరుగుదోడ్లు.
-
రాజధాని,
శతాబ్ది,
అన్ని
మెయిల్
సర్వీసుల్లో
వినోదం
కోసం
ఎఫ్ఎం
సేవలు.
-
దూర
ప్రాంతాల్లో
అన్ని
రద్దీ
మార్గాలకు
రిజర్వ్డ్
అంత్యోదయ
బోగీలు.
-
అంధుల
కోసం
బ్రెయిలీ
లిపిలో
ఉన్న
వ్యాగన్లు.
టిక్కెట్
రద్దుకు
139
హెల్ప్
లైన్లు.
-
తెలంగాణ
ప్రభుత్వం
సహకారంతో
హైదరాబాద్
సబర్బన్
నెట్
వర్క్
విస్తృతికి
చర్యలు
-
ఈశాన్య
రాష్ట్రాలకు
బ్రాడ్
గేజ్
లైన్లు.
-
చెన్నైలో
మొదటి
రైల్వే
ఆటో
హబ్.
రైల్వే
స్టేషన్లలో
ఎఫ్ఎం
సౌకర్యం.
-
ఎస్సెమ్మెస్
చేస్తే
టాయిలెట్
శుభ్రం.
-
రైల్వే
కూలీలకు
కొత్త
యూనిఫాం.
-
పిల్లల
కోసం
రైళ్లలో
వేడి
నీళ్లు,
పాలు,
ఆహారం.
-
రద్దీ
మార్గాల్లో
డబుల్
డెక్కర్
రైళ్లు.
రాష్ట్ర
ప్రభుత్వాలతో
కలిసి
మెట్రో
ప్రాజెక్టులు.
-
కాలుష్య
నివారణకు
ఢిల్లీ
ప్రభుత్వంతో
భాగస్వామ్యం.
విదేశీ
పర్యాటకుల
కోసం
ఈ
టికెటింగ్
విధానం.
-
ఆధ్యాత్మిక
స్టేషన్ల
అభివృద్ధి,
సుందరీకరణలో
తిరుపతికి
చోటు.
ప్రధాన
ఆలయాలను
కలుపుతూ
టూరిజం
సర్క్యూట్.
మొదటి
దశలోనే
తిరుపతికి
అవకాశం.
అధ్యాత్మిక
స్టేషన్ల
అభివృద్ధి
సుందరీకరణకు
కొత్త
పథకం.
-
నిమిషానికి
2
వేల
నుంచి
7200
టిక్కెట్లు
విక్రయించేలా
సామర్థ్యం
పెంచడం
-
408
స్టేషన్లలో
ఈ
క్యాటరింగ్.
ఈ
ఏడాది
రైల్వే
పెట్టుబడులు
రెట్టింపు
చేస్తాం.
- హమ్ సఫర్ పేరుతో థర్డ్ ఏసీ సర్వీస్
-
బుకింగ్
సమయంలోనే
ప్రయాణీ
బీమా
అందించేందుకు
బీమా
సంస్థలతో
ఒప్పందం.
-
ఐఆర్సీటీసీ
ద్వారా
ఆహార
పదార్థాల
సరఫరాకు
ఏర్పాట్లు.
పాలు,
అత్యవసర
మందులు
కూడా
అందిస్తాం.
-
ఈశాన్య
రాష్ట్రాలకు
బ్రాడ్
గేజ్
రైల్వే
లైన్
వేస్తాం.
-
పూర్తి
స్థాయి
విశ్వవిద్యాలయంగా
వడోదర
నేషనల్
ఇనిస్టిట్యూట్
ఆఫ్
రైల్వే.
-
జర్నలిస్టులకు
ఆన్
లైన్
లోనే
రాయితీ
టిక్కెట్.
2020
నాటికి
గూడ్స్
రైళ్లకు
కూడా
టైమ్
టేబుల్.
- జనరల్ బోగీల్లో సెల్ఫోన్ చార్జింగ్ పాయింట్లు.
- ప్రతి వినియోగదారుడు మాకు బ్రాండ్ అంబాసిడరే. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్లాట్ ఫాం టిక్కెట్ కొనుగోలుకుఅవకాశం.
-
1780
ఆటోమేటిక్
టిక్కెట్
కేంద్రాలు.
-
విద్యుత్
సేకరణలో
పోటీ
బిడ్డింగుతో
గణనీయంగా
డబ్బులు
ఆదా
చేస్తున్నాం.
-
311
స్టేషన్లలో
పూర్తిగా
సీసీ
కెమెరాలు
ఏర్పాటు
చేశాం.
-
ఒక
ప్రాజెక్టు
ప్రారంభానికి
రెండేళ్ల
నుంచి
8
నెలల
కాలానికి
తగ్గించాం
-
పిపిపి
విధానంలో
400
స్టేషన్ల
ఆధునికీకరణ
-
2015-16లో
ఇంధన
ఆదాతో
8,760
కోట్లు
మిగులు.
-
సాధారణ
ప్రయాణీకులకు,
రైల్వేకు
ఎలాంటి
అడ్డుగోడలు
లేకుండా
చూస్తాం.
-
రాష్ట్ర
ప్రభుత్వాల
భాగస్వామ్యంతో
కొత్త
ప్రాజెక్టులు.
-
అంతర్గత
ఆడిట్
విభాగాన్ని
బలోపేతం
చేసి
లీకేజీలు
అరికట్టేందుకు
కృషి
-
2016-17
ఆదాయ
లక్ష్యం
రూ.1.84
లక్షల
కోట్లు.
బడ్జెట్
ద్వారా
రైల్వేలకు
రూ.10వేల
కోట్లు
-
వచ్చే
ఏడాది
2800
కిలో
మీటర్ల
రైల్వే
లైనల
నిర్మాణం.
మహిళల
భద్రతకు
24X7
కాల్
సెంటర్.
- రైలు ప్రమాదాల నివారణకు కొత్త సాంకేతిక విధానం. గత ఏడాదితో పోల్చితే 20 శాతం ప్రమాదాలు తగ్గాయి.
-
వచ్చే
ఐదేళ్లలో
రైల్వేల
ఆధునికీకరణకు
రూ.8.5
లక్షల
కోట్లు.
పారదర్శకత
పెంచేందుకు
సామాజిక
మాధ్యమం
వినియోగం.
-
తక్కువ
శబ్దం,
ఎక్కువ
సౌకర్యం
ఉండేలా
చర్యలు
పిపిపి
విధానంలో
కొత్త
ప్రాజెక్టులు.
ఇకపై
ఆన్
లైన్లో
రైల్వే
టెండర్లు.
-
సీసీ
కెమెరా
నిఘా
పరిధిలోకి
అన్ని
స్టేషన్లు.
దశల
వారీగా
సీసీ
కెమెరాలు.
రూ.1300
కోట్లతో
విద్యుత్
కోనుగోలు
ఒప్పందాలు.
-
రాజధాని,
శతాబ్ది
రైళ్ల
ఫ్రీక్వెన్సీ
పెంచుతున్నాం.
ఈ
టెండరింగ్
ద్వారా
పనులు
చేపడుతున్నాం.
-
సౌకర్యాలు
పెంచేందుకు
ఎంపీ
ఫండ్స్
ఇచ్చేందుకు
121
మంది
ఎంపీలు
అంగీకరించారు.
-
వచ్చే
ఏడాది
మరో
400
స్టేషన్లలో
వైఫై
సౌకర్యం.
రైల్వేలో
ఐటీ
వినియోగానికి
అధిక
ప్రాధాన్యం.
-
ఈ
ఏడాది
820
రైల్
ఓవర్
ప్రాజెక్టులు.
-
సీనియర్
సిటిజన్స్
కు
కోటాలో
50
శాతం
పెంపు.
సీనియర్
సిటిజన్లకు,
మహిళలకు
యాభై
శాతం
బెర్తులు.
సీనియర్
సిటిజన్లకు
లోయర్
బెర్తులో
ప్రాధాన్యం.
-
దిబ్రూఘర్
ఎక్స్
ప్రెస్
రైలులో
తొలిసారి
బయోటాయిలెట్లు.
-
ఈ
ఏడాది
వందకు
పైగా
రైళ్లలో
ఆన్
బౌర్డ్
హౌస్
కీపింగ్
సేవలు,
మహిళల
భద్రత,
సౌకర్యాలు
పెంచుతాం.
-
ప్రయాణీకుల
సౌకర్యాల
కోసం
ప్రత్యేకంగా
ఐవీఆర్ఎస్
నెంబర్.
ఎంపిక
చేసిన
రైల్వే
స్టేషన్లలో
డిస్పోజల్
బెడ్
షీట్లు.
-
పెండింగ్
ప్రాజెక్టులు
మూడేళ్లలో
పూర్తి
చేస్తాం.
పిపిపి
విధానంలో
కొత్త
ప్రాజెక్టులు.
-
టిక్కెట్ల
బుకింగ్
కోసం
అందుబాటులోకి
మొబైల్
యాప్
-
నాగపూర్
-
విజయవాడ
ట్రేడ్
కారిడార్
-
సోషల్
మీడియాలో
వచ్చే
ఫీడ్
బ్యాకుతో
సౌకర్యాలు.
-
మార్చి
31లోగా
మరిన్ని
బయో
టాయిలెట్లు
-
44వేల
కొత్త
ప్రాజెక్టులు,
65వేల
అదనపు
బెర్తులు.
-
సగటు
వేగం
50
కి.మీ.
నుంచి
80
కి.మీ.కు
పెంపు.
జమ్ముకాశ్మీర్
టన్నెల్స్
నిర్మాణంలో
వేగం
-
5300
కి.మీ.
44
కోత్త
ప్రాజెక్టుల
నిర్మాణానికి
ఎంవోయులు.
-
అన్ని
విభాగాల్లో
కాగిత
రహిత
ఎలక్ట్రానిక్
వ్యవస్థ
దిశగా
చర్యలు
-
ఆరేళ్లలో
సగటున
రోజుకు
4.3
కిలోమీటర్ల
మేర
బ్రాడ్
గేజ్
నిర్మించాం.
-
మేకిన్
ఇండియాలో
భాగంగా
రెండు
కొత్త
లోకో
ఫ్యాక్టరీలు.
-
మిజోరాం
-
మణిపూర్
రైల్వే
లైనున
బ్రాడ్
గేజ్గా
మారుస్తాం.
-
7,517
కిలో
మీటర్లమేర
సముద్ర
తీర
ప్రాంతంలో
కనెక్టివిటీ
విస్తరణ.
-
ఢిల్లీ
-
చెన్నై,
ఖరగ్పూర్
-
విజయవాడ,
ఖరగ్పూర్
-
ముంబై
సరుకు
రవాణా
మార్గాలు.
-
2017
-
18లో
9వేల
ఉద్యోగాల
కల్పన.
-
వచ్చే
ఏడాది
2వేల
కిలో
మీటర్ల
రైల్వే
లైన్
విద్యుదీకరిస్తాం.
-
ఛార్జీలు
పెంచకుండా
ప్రత్యామ్నాయాలపై
దృష్టి.
సమయపాలన,
వసతులకు
ప్రాధాన్యం.
-
రోజుకు
7
కి.మీ
రైల్వే
లైన్ల
నిర్మాణం.
రూ.1
ఖర్చుతో
రూ.5
వృద్ధి
సాధించేలా
చర్యలు.
-
వచ్చే
ఐదేళ్లలో
రూ.1.5
లక్షల
కోట్లు
పెట్టేందుకు
ఎల్ఐసీ
అంగీకరించింది.
-
అంతర్జాతీయ
ప్రమాణాలతో
రైల్వేను
మెరుగుపర్చుతున్నాం.
రైల్వేల
తీరును
మెరుగుపరుస్తున్నాం.
కొత్త
ఆలోచనలతో
ఆదాయ
మార్గాలు.
-
గత
ఏడాది
ప్రకటించిన
139
అంశాల్లో
కార్యాచరణ
ప్రకటించాం.
-
సేవల
నుంచి
సౌకర్యాల
వరకు
అన్ని
విషయాల్లో
రైల్వే
ముందంజ
వేయాల్సి
ఉంది.
-
రూ.1లక్ష
21వేల
రూపాయలతో
రైల్వే
బడ్జెట్
ప్రవేశ
పెడుతున్నాం.
-
భద్రతా
ప్రమాణాల
పెంపు
కోసం
అత్యాధునిక
సాంకేతికతను
వినియోగించుకుంటున్నాం.
-
భారతీయులంతా
గర్వపడేలా
రైల్వే
వ్యవస్థను
అందించే
బాధ్యత
మన
పైన
ఉంది.
-
2008-2014
వరకు
ఎనిమిది
శాతంగా
రైల్వే
అభివృద్ధి
ఉంది.
గత
రెండేళ్లుగా
రెండు
రెట్ల
వృద్ధి
అందుకుంటున్నాం.
-
చార్జీలు
పెంచితేనే
ఆదాయం
అని
కాకుండా
ప్రత్యామ్నాయాల
పైన
దృష్టి
సారించాం.
-
డీజిల్,
ఎలక్ట్రికల్
పద్ధతుల్లో
భారీగా
ఆదా
చేయాలని
నిర్ణయం
-
ఇంధన
సేకరణ
వ్యయాన్ని
గణనీయంగా
తగ్గించగలిగాం.
-
రాబడి
పెంపు
కోసం
సంప్రదాయ
పద్ధతులు
వదిలి
కొత్త
ఆలోచనలు
చేస్తున్నాం.
-
ఇది
సవాళ్లతో
కూడుకున్న
సమయం.
ప్రపంచవ్యాప్తంగా
ఆర్థిక
వ్యవస్థలో
మార్పులు
చోటు
చేసుకుంటున్నాయి.
-
2016
బడ్జెట్
ప్రజల
జీవితాల్లో
మార్పు
తీసుకు
వస్తుంది.
-
రైల్వేలో
కొత్త
ఆలోచనలు,
కొత్త
ఆదాయ
మార్గాల
ప్రాతిపదికన
రూపొందించాం.
దేశానికి
రైల్వే
బడ్జెట్
వెన్నెముక
ఉండేలా
బడ్జెట్
రూపొందించాం.
-
ఓ
సమయంలో
సురేష్
ప్రభు
వాజపేయి
రాసిన
కవితను
చదివి
వినిపించారు.
-
కోట్లమంది
భారతీయుల
ఆశలు,
అంచనాలకు
అనుగుణమైన
బడ్జెట్
ఇది.
-
ఇది
నా
బడ్జెట్
కాదు.
ఇది
రైల్వే
కుటుంబం.
భారతీయులందరి
ఆకాంక్ష.
-
సురేష్
ప్రభు
పార్లమెంటులో
రైల్వే
బడ్జెట్
ప్రవేశ
పెడుతున్నారు.
-
ప్రజల
అంచనాల్ని,
కోరికల్ని
దృష్టిలో
ఉంచుకుని
ఈ
బడ్జెట్ని
తయారు
చేశామని
సురేష్
ప్రభు
చెప్పారు.
ఇది
పూర్తిగా ప్రజల బడ్జెట్ అన్నారు. కలిసికట్టుగా కృషి చేసి రైల్వేల్ని మరింత ఉన్నతంగా తీర్చి దిద్దుతామన్నారు.
-
ఆన్లైన్లో
విశ్రాంత
గదులను
గంటల
లెక్కన
బుక్
చేసుకునే
వెసులుబాటు
కల్పిస్తారు.
-
మొబైల్
యాప్స్..
గో
ఇండియా
స్మార్ట్కార్డుల
ద్వారా
యూటీఎస్,
పీఆర్ఎస్
టిక్కెట్ల
కొనుగోలు
-
ఒకేసారి
40వేల
మంది
మాత్రమే
వినియోగించుకునే
సామర్థ్యం
ఉన్న
టికెట్ల
జారీని
1.20లక్షల
మంది
వినియోగించునే
సౌలభ్యం
-
ఆన్లైన్లో
వీల్ఛైర్ల
బుకింగ్
సౌకర్యం
రైళ్లలో
17వేలు,
475
రైల్వే
స్టేషన్లలో
బయోటాయిలెట్ల
ఏర్పాటు
-
మారుమూల
రైల్వే
ప్రాజెక్టుల
పరిశీలనకు
డ్రోన్ల
వినియోగం.
రానున్న
రెండేళ్లలో
డ్రోన్లతో
రవాణా
కారిడార్ల
పర్యవేక్షణ.
-
వచ్చే
ఐదేళ్లలో
వెయ్యి
మెగావాట్ల
సౌరశక్తిని
అందుబాటులోకి
తేవాలన్నదే
లక్ష్యం
-
విద్యుత్తు
వినియోగం
తగ్గించేలా
అన్ని
రైల్వే
స్టేషన్లలో
ఆధునిక
ఎల్ఈడీ
లైట్ల
వాడకం
-
గ్రామీణ
స్వయం
సహాయక
సంఘాల
ఉత్పత్తులకు
ఐఆర్సీటీసీ
వెబ్సైట్
ద్వారా
ఈ-మార్కెటింగ్
సదుపాయ
కల్పనకు
నాబార్డు
సాయం
-
గ్యాంగ్మెన్లకు
వైర్లెస్
రక్షక్
పేరుతో
పరికరాల
అందజేత.
ఆన్లైన్లో
పార్శిల్స్
బుకింగ్
పైలట్
ప్రాజెక్టు
ప్రారంభం
-
20వేల
స్కానర్లతో
2వేల
రైల్వేస్టేషన్లలో
అత్యాధునిక
నెట్వర్క్
ఏర్పాటు
-
రైళ్లలో
జీపీఎస్
ఆధారిత
అత్యాధునిక
సమాచార
బోర్డులు,
బోగీల
లోపల
డిజిటల్
డిస్ప్లే
బోర్డుల
ఏర్పాటు
-
వివిధ
విభాగాల్లో
ఆటోమేటిక్
వ్యవస్థ
ఏర్పాటు.
ఆటోమేటిక్
తలుపులు..
బార్కోడ్
రీడర్లు..
వాటర్లెవల్
ఇండికేటర్లు
అందుబాటులోకి
రానున్నాయి.
WATCH: Suresh Prabhu and MoS Railways Manoj Sinha arrived at Parliament carrying #RailBudget2016 documentshttps://t.co/wmmytHYFAq
— ANI (@ANI_news) February 25, 2016