సుష్మ, జైట్లీ మీ వల్లే చనిపోయారు.. ఉదయనిధి హాట్ కామెంట్స్, తిప్పికొట్టిన వారసులు
డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ హాట్ కామెంట్స్ చేశారు. తమిళనాడు ఎన్నికల వేళ.. ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ కేంద్రమంత్రులు సుష్మ స్వరాజ్, అరుణ్ జైట్లీ మరణానికి కారణం మోడీయే అంటూ విరుచుకుపడ్డారు. ఒత్తిడి, వేధించడం వల్లే వారిద్దరూ నేతలు చనిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వెంకయ్యనాయుడు లాంటి నేతలను పక్కనపెట్టారని ఆరోపించారు. అందుకోసమే ఉప రాష్ట్రపతి పదవీ ఇచ్చారని తెలిపారు.

మోడీకి తమిళనాడు సీఎం పళనిస్వామి కూడా లొంగిపోయారని చెప్పారు. ఆయన భయపడుతున్నారని.. అందుకోసమే వంగి వంగి దండాలు పెడుతున్నారని చెప్పారు. కానీ తాను అలా కాదని.. కలైంగర్ కరుణానిధి మనమడినని చెప్పారు. ఉదయనిధి కామెంట్స్ దుమారం రేపాయి. దీనిపై సుష్మ, అరుణ్ వారసులు స్పందించారు.
@udhaystalin ji please do not use my Mother's memory for your poll propaganda! Your statements are false! PM @Narendramodi ji bestowed utmost respect and honour on my Mother. In our darkest hour PM and Party stood by us rock solid! Your statement has hurt us @mkstalin @BJP4India
— Bansuri Swaraj (@BansuriSwaraj) April 1, 2021
ఎన్నికల కోసం తన తల్లి పేరును వాడుకొవద్దని సుష్మ కూతురు బన్సూరి తెలిపారు. మీరు చేసిన ఆరోపణలు అన్నీ తప్పు అని ఫైరయ్యారు. ప్రధాని మోడీ తన తల్లిని గౌరవించారని చెప్పారు. తమకు బీజేపీ అండగా నిలిచిందని వివరించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఉదయనిధి కామెంట్స్ అవమానపరిచేలా ఉన్నాయని చెప్పారు. అలాగే అరుణ్ జైట్లీ కూతురు సోనాలి కూడా స్పందించారు. ఉదయనిధి కామెంట్స్ ముమ్మాటికీ తప్పు అని చెప్పారు.
.@Udhaystalin ji, I know there is election pressure - but I won't stay silent when you lie & disrespect my father's memory.
— Sonali Jaitley Bakhshi (@sonalijaitley) April 1, 2021
Dad @arunjaitley & Shri @narendramodi ji shared a special bond that was beyond politics. I pray you are lucky enough to know such friendship...@BJP4India
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications