తమిళనాడు: రూ. 570 కోట్లపై తేల్చని ఈసీ
కోయంబత్తూరు: తమిళనాడులో శాసన సభ ఎన్నికలకు ముందు పట్టుబడిన రూ. 570 కోట్ల నగదుపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ జరుపుతున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును కోయంబత్తూరుకు తరలించారు. ఆర్ బీఐ, ఐటీ, ఎస్ బీఐ బ్యాంకు అధికారులను ఎన్నికల సంఘం అధికారులు విచారిస్తున్నారు.
కంటేనర్లలో డబ్బులు తరలిస్తున్న సమయంలో తమిళనాడులోని తిరువూరు జిల్లా పెరుమనలూరు-కునత్తూరు బైపాస్ రోడ్డులో నాకాబందీ చేస్తున్న ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. ఎన్నికల అధికారులు ఈ డబ్బును సీజ్ చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు.

తరువాత ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఎస్ బీఐ, ఎస్ సీఏ బ్రాంచ్ అధికారులు ఈ నగదు తమదేనని ఎన్నికల అధికారులకు చెప్పారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ నగదు విశాఖపట్నం తెప్పిస్తున్నామని వివరించారు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం ఈ నగదును బ్యాంకు అధికారులకు అప్పగించలేదు. పూర్తి స్థాయి విచారణ జరిగిన తరువాత నగదు అప్పగించే విషయం ఆలోచిస్తామని ఎన్నికల అధికారులు అంటున్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications