తమిళనాడు: రూ. 570 కోట్లపై తేల్చని ఈసీ
కోయంబత్తూరు: తమిళనాడులో శాసన సభ ఎన్నికలకు ముందు పట్టుబడిన రూ. 570 కోట్ల నగదుపై ఎన్నికల సంఘం అధికారులు విచారణ జరుపుతున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును కోయంబత్తూరుకు తరలించారు. ఆర్ బీఐ, ఐటీ, ఎస్ బీఐ బ్యాంకు అధికారులను ఎన్నికల సంఘం అధికారులు విచారిస్తున్నారు.
కంటేనర్లలో డబ్బులు తరలిస్తున్న సమయంలో తమిళనాడులోని తిరువూరు జిల్లా పెరుమనలూరు-కునత్తూరు బైపాస్ రోడ్డులో నాకాబందీ చేస్తున్న ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. ఎన్నికల అధికారులు ఈ డబ్బును సీజ్ చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు.

తరువాత ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఎస్ బీఐ, ఎస్ సీఏ బ్రాంచ్ అధికారులు ఈ నగదు తమదేనని ఎన్నికల అధికారులకు చెప్పారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఈ నగదు విశాఖపట్నం తెప్పిస్తున్నామని వివరించారు. అయితే ఎన్నికల అధికారులు మాత్రం ఈ నగదును బ్యాంకు అధికారులకు అప్పగించలేదు. పూర్తి స్థాయి విచారణ జరిగిన తరువాత నగదు అప్పగించే విషయం ఆలోచిస్తామని ఎన్నికల అధికారులు అంటున్నారు.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications