మాకు 22,573 కోట్లు ఇవ్వండి, అమ్మకు భారతరత్న ఇవ్వాలి,ప్రధానితో పన్నీర్ సెల్వం కీలక సమావేశం
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ని న్యూఢిల్లీలో కలిశారు. వర్థా తుఫాన్ కాకరణంగా నష్టానికి తమ రాష్ట్రానికి 22,573 కోట్లను ఇవ్వాలని ఆయన ప్రధానికి వినతిపత్రం సమ
న్యూఢిల్లీ :తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఇటీవల కురిసిన వర్థా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఆయన ప్రధానిని కోరారు. ఈ మేరకు తమ రాష్ట్రానికి 22,573 కోట్లు ఇవ్వాలని విన్నవించారు.
జయలలిత మరణించిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం తొలిసారిగా న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు.వర్థా తుఫాన్ కారణంగా తమిళనాడు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.

ఈ నష్టాన్ని పూడ్చుకొనేందుకుగాను తమ రాష్ట్రానికి 22,573 కోట్లను ఇవ్వాలని ఆయన ప్రధానికి వినతి పత్రం సమర్పించారు.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ తుఫాన్ తీవ్రమైన నష్టాన్ని కల్గించింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపడుతున్న సహయ చర్యలను సిఎం ప్రధానమంత్రికి వివరించారు.
ఇటీవలే మరణించిన జయలలితకు భారతరత్న ఇవ్వాలని ఆయన ప్రధానిని కోరారు. అంతేకాకుండా జయ కాంస్య విగ్రహన్ని పార్లమెంట్ ఆవరణలో పెట్టాలని ఆయన ప్రధానిని కోరారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications