మంత్రగాడు కాదు కామాంధుడు: మంత్రాల పేరుతో 100 మంది మహిళలపై అత్యాచారం
హిసార్ : హర్యానాలో ఘోరం వెలుగు చూసింది. ఓ 60 ఏళ్ల మంత్రగాడు 100 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. చివరకు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకెళితే... ఫతేహాబాద్ జిల్లా తోహానా పట్టణంలో బాబా అమర్పురి అనే మంత్రగాడు చుట్టుపక్కల మహిళల బలహీనతను క్యాష్ చేసుకుని వారిని లొంగదీసుకునేవాడు. అదేసమయంలో వీడియో తీసి ఆ వీడియోను అదే మహిళలకు చూపించి బ్లాక్ మెయిల్ చేసి వారిని బలవంతంగా అనుభవిచేవాడు.

ఎలాగోఅలాగా ధైర్యం తెచ్చుకున్న మహిళలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతన్ని పట్టుకుని విచారణ చేయగా అసలు సంగతి బయటపడింది. మంత్రగాడి నుంచి 120 క్లిప్పింగులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి క్లిప్పింగ్లో వేర్వేరు మహిళా బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహిళలతో ఏకాంతంగా ఉన్న సమయంలోనే తన సెల్ఫోన్తోనే చిత్రీకరించేవాడని పోలీసులు తెలిపారు. బాబా అమర్ పురిని పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థనంలో ప్రవేశపెట్టగా ఆయనకు ఐదురోజుల పాటు కస్టడి విధించింది కోర్టు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications