టెక్కీ: స్నానం చేస్తున్న ఆంటీ ఫొటోలు తీశాడు

పోలీసుల కథనం ప్రకారం - అశ్విని మిశ్రా తన భరత్ దుర్గేష్ మిశ్రాతో కలిసి పలికరణాయ్లో ఉంటోంది. వారితో పాటు మేనల్లుడు సౌరాష్ కుమార్ కూడా ఉంటున్నాడు. సౌరాష్ తాను స్నానం చేస్తుండగా ఫొటోలు తీశాడని, ఆ పేరు చెప్పి తన వద్ద 40 వేల రూపాయలు తీసుకున్నాడని అశ్విని మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సౌరాష్ మిశ్రా చంగల్పేటలోని ఓ బడా ఐటి కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ ఫుటేజ్లు చూపించి తనను అతనితో రమ్మంటూ బ్లాక్మెయిల్ చేసేవాడని ఆమె చెప్పింది. సౌరాష్ అన్ని రకాలుగా వేధిస్తుండడంతో తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సౌరాష్ను పోలీసులు సోమవారంనాడు అరెస్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.












Click it and Unblock the Notifications