లేడీ టెక్కీ రసిలా హత్య: కోటి రూపాయులు ఇచ్చిన ఇన్ఫోసిస్
పూణే/బెంగళూరు: పూణేలో పని చేస్తున్న కార్యాలయంలోనే హత్యకు గురైన టెక్కీ రసిలా రాజు (25) కుటుంబ సభ్యులకు ఆమె పని చేస్తున్న ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ సంస్థ కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించింది.

మంగళవారం ఇన్ఫోసిస్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయం కేరళలో ఉన్న రసిలా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. రసిలా కుటుంబ సభ్యులకు అక్షరాల కోటిరూపాయలు పరిహారం చెల్లిస్తున్నామని వివరించింది.
కంపెనీలో పని చేస్తున్న సీనియర్లు రసిలాను వేధింపులకు గురి చేశారని ఆమె తండ్రి రాజు ఆరోపించిన విషయం తెలిసిందే. రసిలాను బెంగళూరుకు బదిలి చెయ్యకుండా వేధించారని, ఆమె ఆనారోగ్యంతో బాధపడుతుందని రాజు మీడియాకు చెప్పారు.

ఇదే సందర్బంలో ఇన్ఫోసిస్ సంస్థ రసిలా కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లిస్తున్నట్లు ప్రకటించింది. రసిలా బంధువులు వినోద్ కుమార్, సురేష్ పూణే చేరుకున్నారు. ఇన్ఫోసిస్ ఇస్తున్న పరిహారం తీసుకుని కేరళ చేరుకుంటున్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications