మిగిలింది మరో 9 రోజులే : 1వ తేదీ నాటి తెలుగురాష్ట్రాల పొలిటికల్ అప్డేట్స్
హైదరాబాద్ : మరో 9 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను ఆకట్టుకునేందుకు పథకాలను ప్రవేశపెడతామని చెప్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకందిస్తాం. చుస్తూనే ఉండండి. వన్ ఇండియా తెలుగు లైవ్ చానల్.

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నకిలీ ఖాతాలను ఫేస్ బుక్ తొలగించడం చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
Union Minister RS Prasad on 'Facebook removing 687 pages,accounts linked to Congress party ahead of polls': Today a very historical development has taken place. Owners of those accounts were not known. It was fake. It was used to spread falsehood against Narendra Modi govt. pic.twitter.com/IMSPQ8En5A
— ANI (@ANI) April 1, 2019
READ MORE












Click it and Unblock the Notifications